Friday, July 24, 2009

చరిత్రలో ఈ రోజు 7/24/2009

1890: గ్రంథాలయోద్యమ పితామహ పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య జన్మించాడు.


1932: రామకృష్ణ మిషన్ ప్రారంభమయ్యింది.


1935: గ్రీటింగ్ టెలిగ్రాం పద్ధతిని మొట్టమొదటి సారిగా అమెరికాలో ప్రారంభించారు.


1971: మహాకవి గుర్రం జాషువా మరణించాడు.


1998: యుద్ధవాహక నౌక కొనుగోలు కోసం రష్యాతో భారత్ ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది.


1992: యూనివర్సల్ పోయిట్రీ ఫౌండేషన్ పూనేలో ప్రారంభమయ్యింది






.


No comments:

Post a Comment