Monday, September 21, 2009

హుందా ప్రదర్శించిన చిరంజీవి



తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా తిరుపతి శాసనసభ్యుడు, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి ఆహ్వానం అందలేదు. ప్రోటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం లేకపోయినప్పటికీ తాను ఓ సాధారణ భక్తుడిగా స్వామివారిని దర్శించుకుంటానని చిరంజీవి తెలిపారు. తిరుమల బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమంలోను, రంజాన్ పండుగ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లింసోదరులకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన తిరుపతికి వెళ్ళారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా టిటిడి నుంచి ఎలాంటి ఆహ్వానమూ అందలేదన్నారు. నిబంధనల ప్రకారం చిత్తూరు జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు టిటిడి బ్రహ్మోత్సవ ఆహ్వానం పంపించాల్సి ఉంది. బ్రహ్మోత్సవ ఆహ్వానం చిరంజీవికి పంపించకుండా దేవస్థానం అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘించారంటూ కార్యకర్తలు ఆగ్రహం

No comments:

Post a Comment