Thursday, September 10, 2009

కాంగ్రెస్ రాజకీయాలలో పెను మార్పు


కాంగ్రెస్ రాజకీయాలలో పెను మార్పు ఎటు చూసిన సంతాపలు,సమ్మెలు,ధర్నాలు,సంతకాల సేకరణలు ఎటుచూసిన ఇవే ఎందుకంటే రాజశెఖర్ రెడ్డి మరణం తరువాత అభిమానులందరు వై.యస్.జగన్ ముఖ్యమంత్రిని చేయాలని.

ఇలా సొనియా గాంధి జాప్యం చేస్తే కార్యకర్తల సమయమనం పోయి అనుచిత కార్యక్రమాలు చెస్తారు అందుకే త్వరగ నిర్ణయం తీసుకోవాలని ప్రముఖులు ప్రతిభావంతులు భావిస్తున్నారు

కాంగ్రెస్ లో ఎవరి భాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు రోశయ్య ముఖ్యమంత్రిగ మంత్రులందరు సంతాపాలలో కార్యకర్తలు ధర్నాలలో మరి కొందరు ప్రముఖులు సంతకాలసేకరణలో మహిళ కార్యకర్తలు రోజ ని ఆడుకుంటున్నారు ఏవి ఎలా ఉన్న మంచి రాజకీయంతో సి.యం.సీట్ అధిష్టించబోయే పర్సన్ రావలని కోరుకుంటు

నా సందేశం రాష్టం అభివౄద్ది పదంలో నడపండి



No comments:

Post a Comment