Friday, June 12, 2009

పాతబస్తీ నరక కూపానికి మరొ బలి దొరికింది




చార్మినార్ మీద నుంచి యువతిని తోసి వేసి హత్య చేసిన ఘటన సంచలనం కలిగించింది ఎప్పటిలాగే టి.వి వాళ్ళు ప్రేమోన్మాదుల మరో ఘాతుకం అంటు విసౄత ప్రచారం కల్పించారు కాని అసలు సంగతి తెలిశాక ఆశ్చర్య పడ్డారు నిజానికది పాతబస్తీలో జరుగుతున్న ఆరాచక రాజ్యనికి ఒక మచ్చు తునక మాత్రమే అక్కడ ఉంటున్న
అమాయక ముస్లింలను కేవలం ఒక ఒటు బ్యాంకుగా ఉపయోగించుకుంటు ప్రతి అభివౄద్ది కార్యక్రమనికి మొకాల్లడ్డుతు మద్యయుగా
నికి లాగాలని చూస్తున్న నేతాగ్రేసులదే ఈ పాపం జరిగిన సంఘటణ పరిశిలిస్తే అర్షద్ అనే వడ్డి వ్యాపరి దగ్గర మ్రుతి చెందిన సమీరా కుటుంబ సభ్యులు 6000వేల రుపాయలు అప్పుగా తీసుకున్నారు 100కి 40రు.యల వడ్డి వసూలు చేసే ఆ వడ్డి వ్యాపారికి మొత్తం 16000వేలు చెలించాల్సి వచ్చింది అప్పు చెల్లించక పోతే ఇంట్లో వస్తువులతో పాటు మనుషులను తీసుకెల్లడం అక్కడ సర్వసాధారణం దీనికి సోకాల్ట్ నేతలు అండదండలు పుష్కలంగా ఉంటాయి అదే పద్దతిలో బెదిరించి వెళ్ళిన హర్షద్ వడ్డి చెల్లించడనికి వచ్చిన సమీరాని రెండో రోజులు తనవద్దనే వుంచుకొని మూడోరోజు చార్మినార్ పై నుండి తోసేశాడు ఈ సంఘటన్ణ ఒక ఉదాహరణ మాత్రమే పాతబస్తీని తమ సొంత జాగిరుగా మార్చుకోని ప్రభుత్వ అధికారులు సైతం భయపడేల మార్చేశారు అక్కడి దుకాణాల్లో బాలకార్మ్
ఇకులు విపరీతం ఉన్నారు దాడులు చేయలంటే భయం కొత్తగా ఒక పాథశాల ప్రాంభించాలంటే ఈ నేతలకు కప్పం కట్టాలి ఏ గొడవ
జరిగినా వీరే పంచాయితిలు ప్రతి దానికి దాడులు అంతేందుకు ఏలక్షన్లో వ్యతిరేక పార్టి ఏజంట్ గా ఉండే అంతే సంగతులు అభివౄద్ది జరగనివ్వరు జరిగితే తమ హుకుం చెల్లవు ప్రజలలా నిరక్షరశ్యులుగా చాందశులుగా జీవించాలి వడ్డిలు అప్పులు భాదలు గొడవలు అప్పుడే వారికి పంచాయితిలు చేసే అవకాసం ప్రతి చిన్న గొడవని మైనార్టి కన్నులోంచి చూస్తు పోలిసులు వ్యవహరించాలి లేకపోతే రాజావారి ప్రియమిత్రులయినా వీరికి ట్రాన్స్ఫర్ అస్తృఅం సిద్దంగా ఉంటుంది ప్రతి దాన్ని మతం కోణం ఆలోచిస్తు క్రికెట్ మ్యాచ్ జరిగినా ప్రతిసారి భారత జెండలు తగలబెట్టినట్టే అక్కడీ అమ్మయకులు జివీతాలు ఇలా తగలబడూతునే ఉంటాయి

 

 




No comments:

Post a Comment