Monday, June 15, 2009

తెలుగుచలనచిత్ర పరిశ్రమకు సరికొత్త గౌరవం

తెలుగుచలనచిత్ర పరిశ్రమకు సరికొత్త గౌరవం
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖూలు ఎదురు చుసే వేడుకలలో తెలుగుచలనచిత్ర పరిశ్రమకు సరికొత్త గౌరవం మన హస్య నటుడు కం హీరో రాజేంద్ర ప్రసాద్ కు 13వ తారీఖు జరిగిన "ఐఫా వేడుకలలో "ఎప్పుడు జరిగే రెడ్ కార్పెట్ ఆహ్వనం కాకుండ అరుదుగా జరిగిన గ్రీన్ కార్పెట్ ఆహ్వనం జరిగింది దీనికి కారణం గ్లొబల్ వార్మింగ్ విషయంలో ప్రజలలో చైతన్య కల్పించేందుకు మన రాజేంద్ర ప్రసాద్ ఇంగ్లిష్ లో తీస్తున్న "క్విక్ గన్ మురుగన్"లోని ప్రసాద్ పాత్ర అలాంటిది. శాఖహరన్ని సమర్దించే పాత్ర ఈ ఐఫా వేడుకులకు అమితాబ్ బచ్చన్,అభిషేక్ బచ్చన్,ఐశ్వర్యరాయ్ తదితరులు రాజేంద్ర ప్రసాద్ తో ముచ్చటించారు.ఆస్కార్ విజేత రసూల్ పూకుట్టి దక్షిణాది గొప్ప నటుడని అందరికి పరిచయం చేశారు ఇంత గొప్ప సత్కారం జరగడం తెలుగు చలనచిత్రపరిశ్రమకు మరింత పేరు తెచ్చిపెడుతుందంటు రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు ఇలాంటివి మరిన్ని మన తెలుగు పరిశ్రమకు తెలుగు నటులకు జరగాలని రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా చెప్పారు

No comments:

Post a Comment