Thursday, June 18, 2009

పనిమనిషిపై అత్యాచారం కేసులో బాలీవుడ్ నటుడు


ఇతనెవరో గుర్తు పట్టేరా మహిళ పై అత్యచారం చేసిన గనుడు బాలీవుడ్ నటుడు
 పనిమనిషిపై అత్యాచారం కేసులో బాలీవుడ్ నటుడు షైనీ అహుజాకు స్థానిక కోర్టు గురువారం వచ్చేనెల రెండో తేదీ వరకూ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.తన పని మనిషిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న నటుడు షైనీ అహుజాకు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ కేసులో కీలకమైన సాక్ష్యాధారాలు లభించగలవని భావిస్తున్నారు

 


No comments:

Post a Comment