Sunday, June 28, 2009

దుర్గమ్మకు రూ:1.25కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు


దుర్గమ్మకు రూ:1.25కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు విజయవాడ కనక దుర్గమ్మవారికి ఒక అజ్ణాతభక్తుడు అక్షరాల1.25 కోట్ల విలువచేసే బంగారు బిస్క్టెలు బహుకరించాడు ఇంతవరకు దేవాలయచరిత్రలో ఇంత పెద్దమొత్తం బంగారు బిస్క్టెలు బహుకరించడం ఇదే తొలిసారి ఈ సంఘటన శనివారం దుర్గమ్మ హుండి తీసినవారికి దర్శనమిచ్చింది ఆ అజ్ణాత భక్తుని కోరిక అమ్మవారి దేవాలయం ముందు భాగంలో ఉన్న విఘ్ణెశ్వర,సరస్వతీ,లక్ష్మీదేవి,సుబ్రమణ్యేశ్వర స్వామి వార్ల దేవతా ప్రతిమలు బంగారు తాపడం చేయించాలని

No comments:

Post a Comment