Tuesday, February 17, 2009

బురద గుంట

మూడు ప్రాంతలు కలగలిసిన ఆంద్ర

రాజకీయాలు బురద గుంట వలె తయారవుతున్నాయి ఒక రాష్ట్ర సి.యం.పదవి కోసం మూడు పార్టిలు తన్నుకులాడుతున్నాయి వై.యస్.ఆర్,చంద్రబాబు,చిరంజీవి ఒకరికిఒకరు పోటి పడుతున్నారు ఒక రాష్ట్రం కోసం ఇన్నితంటాలు పడుతుంటే మద్యలో ఈ తెలంగాణ విషయం రాజకీయనాయకులని అర్దం కాని పరిస్తితి కి తెస్తొంది ఈ విషయం పై ఎవరికివారు చేయిదాటేస్తున్నరు నాకు మాత్రం తెలంగాణ వస్తుందని[2012వరకు] నమ్మకం లేదు.

No comments:

Post a Comment