Sunday, September 13, 2009

రాహుల్ ప్యుచర్ వల్ల జగన్ సి.యం కి దెబ్బ

కాబోయే రాజకీయాలో ప్రధాన పాత్ర దారిలో నిలవబొయే రాహుల్ గాంధి ప్రతి ఒక్కరిని తన యువ రాజకీయాలలోకి రావటానికి ప్రయత్నిస్తున్నాడు అందుకు ప్యుహం గానే తన ప్రతి సభలలోను సినిమా యాక్టర్స్ ని తన రాజకీయాలలో క్రీయాశిలంగా వినియోగించుకోవటానికి చూస్తున్నాడు అందులో బాగంగానే మొన్న రజని ని నేడు తమిళ్ హీరో విజయ్ తో మంతనాలు జరిపాడు అవి మరి విజయ్ కి వర్తించలేదు రిసెంట్ గా రాహుల్ తో మీటింగ్ అనతరం విజయ్ మిడియా తో మాట్లడుతు నేను రాజకీయాలలోకి రావట్లేదని స్పష్ఠం చేశాడు నేను రాహుల్ గాంధిని కలవాలని చూస్తున్నట్టు అందుకే ఈ అవకాశం కోసం చూసి తనతో మాట్లడేనని అంతకు మించి రాజకీయాలలోకి వెళ్ళనన్ని చెప్పాడు

ఇదంతా ఎలా ఉన్న రాహుల్ మాత్రం 2014 కల్ల కాంగ్రెస్ లో మంచి పోజిషన్ కి వచ్చి వై.యస్.అనుకున్నాట్టే ప్రధాన మంత్రి అవటానికి తీవ్రంగా కౄషి చేస్తున్నాట్టు ఉంది అందుకే ప్రతి రాష్టంలోని ముఖ్యనాయకులని తన టీం లో తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు అందుకే మన ఆంధ్రలో ముఖ్యుడైన జగన్ ని తన టీంలో మంచి పొజిషన్ లో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాడు

ఇటువంటి పావులు కదులుతున్నయ్ కాబట్టే సోనియా జగన్ ని సి.యం చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తోంది అందుకే ఆంధ్రలో ప్రజలందరూ వై.యస్.వారసుడిగా జగన్ కావలంటు ఉంటే చివరికి ప్రతి యం.యల్.యే,యం.పి లు,యం.యల్.సి అందరూ స్పష్ఠంగా తెలుపుతున్న ఇంత లేటు చివరికి ప్రతిపక్షలు ఒప్పుకుంటున్న ఇన్ని మంతనలు మీటింగ్ లు

14,677సీట్లు మిగిలాయ్

ఐసెట్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియ శనివారంతో పూర్తయింది. రెండో దశ కౌన్సిలింగ్‌ పూర్తయినా సీట్లు భారీగా మిగిలాయి. దాదాపు 14,677సీట్లు మిగలడం గమనార్హంకదూ!. ఎంసిఎలో 14,474, ఎంబిఎలో 203సీట్లు ఇంకా మిగిలే ఉన్నాయి. ఐసెట్‌ రెండోదశ కౌన్సిలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థుల సీట్లను కేటాయిస్తు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ కెసిరెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పుడు సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 16లోగా వారికి కేటాయించిన కాలేజీల్లో ప్రవేశం పొందాలని కోరారు. ప్రవేశం పొందని విద్యార్థులు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సర్టిఫికెట్‌లు పొందడానికి కూడా ఫీజును ఇవ్వకూడదని, ఒకవేళ ఆయా కాలేజీలు అడిగితే సహాయ కేంద్రాలను సంప్రదించాలని కోరారు. మొదటి దశ కౌన్సిలింగ్‌లో 75,549 మంది పాల్గొని 73,51,827 ఆప్షన్లను ఇవ్వగా, రెండో దశ కౌన్సిలింగ్‌లో 42,430 మంది విద్యార్థులు పాల్గొని 55,41,065 ఆప్షన్లను ఇచ్చారని అన్నారు. రెండో దశ కౌన్సిలింగ్‌లో ఎంసిఎలో 287 మందికి మాత్రమే సీట్లను కేటాయించగా, ఎంబిఎలో 7,783 మందికి సీట్లను కేటాయించామన్నారు. మొదటి విడతలో 46,150సీట్లు, రెండో విడతలో 8070 సీట్లను కేటాయించామని వివరించారు. అయినప్పటికీ ఇంకా 14,677సీట్లు మిగిలే ఉన్నాయని అన్నారు.చాల మంచి పని చేశారు ముందుగ చెప్పినట్టుగా కాకుండా సర్టిఫికెట్లు తీసుకోవడానికి 3000కట్టమని అడిగిన వారు ఆన్ లైన్ కౌన్స్లింగ్ తో చతికిలపడిన వీరు కాస్తైన విమర్శలు తగ్గుతాయని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు మొన్న జరిగిన డిగ్రీ పరిక్షలలో చాల మంది తప్పినట్టు తప్పుడు గా ప్రకటించటంతో ఇన్ని సీట్లు మిగిలాయ్ అనుకుంటున్నాను మరి అన్ని కాకపోయిన కొన్ని అయిన భర్తి అయి ఉండేవి వారి తప్పిదమే వారిని ముంచేసింది


Friday, September 11, 2009

వచ్చేది వచ్చేదే--Roja

ఎవరెన్ని శాపనార్దాలు పెట్టిన నేను కాంగ్రెస్ లోకి వచ్చేది వచ్చేదే అనట్టుగా రోజ చెబుతోంది నేను రాటం మూలంగ వై.యస్.ఆర్ మరణించటం అని గంగా భవాని అన్న వాఖ్యలు ఆమె విజ్ణతకే వదిలేస్తున్నాను వై.యస్ గారిని పార్టి పరంగా దూషించానే తప్ప నాకు ఎటువంటి పగలు లేవని చెప్పింది రాజశేఖర్ గారే నన్ను స్వయంగా రమ్మన్నారని చెప్పింది తాను చేసిన విమర్శలను సైతం ఆయన లెక్క చేయలేదని, దీంతో ఆయన ఎంతటి మహానుభావుడో అర్థం అయ్యిందని ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తాను ఓ కార్యకర్తగానే ఉంటానని, పార్టీ అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, పార్టీలోని ఏ ఒక్కరికీ పోటీ కాదని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. తనకు పదవులు ఏవీ అక్కర్లేదన్నారు. ఓ ఇంట్లో కుటుంబపు పెద్ద అకస్మాత్తుగా చనిపోతే ఆ కుటుంబం ఎలా ఉంటుందో, అలాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొని ఉందని ఆమె తెలిపారు. వైఎస్ లేరని తాను మళ్ళీ తెదేపాలోకి వెళ్ళే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

Thursday, September 10, 2009

ఈ రోజు గుర్తుందా

ఈ రోజు గుర్తుందా మనకి కాక పోయిన అమెరికన్లకు ఖచ్చితంగ గుర్తున్నరోజు గుర్తు ఉండవల్సిన రోజు ఇదేరోజు 2001 సెప్టెంబర్ 11 న వారి ఆర్ధిక వ్యవస్తని దెబ్బ కొట్టిన రోజు దీనికి ముఖ్య కారణం ఒసామ బిన్ లాడెన్ దీని ప్లైన్ చేసింది వేరే వారే అయిన దీనికి ఆర్దిక సహయం అందించిన వాడు ఒసామ బిన్ లాడెన్ అలాంటిది మళ్ళి అమెరికన్లు చూడకూడదు అన్న రీతిలో విద్వంసం సౄష్ఠించాడు అతను అనుకునట్టుగానే అమెరికాను తిరుగులేని దెబ్బ కొట్టాడు 19మంది ఉగ్రవాదులు పాల్గొన్న ఈ ప్లెన్ లో 4 విమానలు హైజక్ చేయించి రెండు వ్త్చ్ పై యేం చేశాడు అవి అనుకున్నవిధంగానే విద్వంసం సౄష్ఠించారు ఈ విద్వంసం ద్వార నష్టపోయింది అమెరిక మాత్రమే కాదు ఇందులో మరణించిన వారిలో 90 దేశాలకు సంబందించిన ఉద్యోగులు ఉన్నారు ఇంత వరకు ఇంతటి ఘోరం ఇంతమంది ఒకేసారి మరణించటం మళ్ళీ జరగలేదు ఈ విద్వంసంలో మొత్తం 2993 మంది మరణించారు ఇందులో ఒకే కంపెనీకి సంబందించిన వారు 658మంది మరణించారు ఇదెంతటి ఘొరమో స్పష్టంగా తెలియాలంటే ఈ ఉదాహరణ చూస్తే తెలుస్తుంది ఈ టవర్ యొక్క శిధిలాలను బయటకి తీయడానికి 8నెలలు పట్టింది ఇదేకాదు ఈ శిధిలాలు తీసేటప్పుడు రోగాలతో 353 మంది అమెరికన్ ఫైర్ సిబ్బంది అశువులు బాశారు ఈ సంఘటన తరువాత ప్రపంచదేశాలలోని స్టాక్ మార్కేట్ వారమ్రోజులు స్టక్ అయిపోయాయి
ఇవి కూల్చడానికి 2 ఉపయోగిస్తే మిగతా 2 ఏమ్మయాయ్ ఒకటి అమెరికన్ సైనిక సిబ్బంది యంత్రంగం ఉన్న పెంటగాన్ లోని బిల్డింగ్ వైపు వెళ్ళింది కాని అంతగా ద్వంసం కాకపోయే సరికిదానిని అమెరికన్లు సంవత్సరంలో తిరిగి నిర్మించారు మరొక విమానం అమెరికాలోని పొలాలలో కూలిపోయింది ఇదంత జస్ట్ 18నిమిషాలలో జరిగిపోయింది అమెరిక ప్రజలకు ఎమీ అర్దం కాని పరిస్తితి మిడియాకి ఎమి జరుగుతుందో తెలియని పరిస్తితి సుమారు 10000మంది చనిపోతారు అనుకున్నారు 3000కావటంతో ఉపిరి పీల్చుకున్నారు బాధకరమైన అంతేగ మరి అమెరిక ప్రజలకు శుభవార్త 2012 కల్ల ఈ టవర్స్ తిరిగి నిర్మిస్తారు

ఈ రోజు రోజు మరణించిన వీరందరికి శ్రద్దంజలి వ్యక్తం చేద్దం

కాంగ్రెస్ రాజకీయాలలో పెను మార్పు


కాంగ్రెస్ రాజకీయాలలో పెను మార్పు ఎటు చూసిన సంతాపలు,సమ్మెలు,ధర్నాలు,సంతకాల సేకరణలు ఎటుచూసిన ఇవే ఎందుకంటే రాజశెఖర్ రెడ్డి మరణం తరువాత అభిమానులందరు వై.యస్.జగన్ ముఖ్యమంత్రిని చేయాలని.

ఇలా సొనియా గాంధి జాప్యం చేస్తే కార్యకర్తల సమయమనం పోయి అనుచిత కార్యక్రమాలు చెస్తారు అందుకే త్వరగ నిర్ణయం తీసుకోవాలని ప్రముఖులు ప్రతిభావంతులు భావిస్తున్నారు

కాంగ్రెస్ లో ఎవరి భాధ్యతలు వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు రోశయ్య ముఖ్యమంత్రిగ మంత్రులందరు సంతాపాలలో కార్యకర్తలు ధర్నాలలో మరి కొందరు ప్రముఖులు సంతకాలసేకరణలో మహిళ కార్యకర్తలు రోజ ని ఆడుకుంటున్నారు ఏవి ఎలా ఉన్న మంచి రాజకీయంతో సి.యం.సీట్ అధిష్టించబోయే పర్సన్ రావలని కోరుకుంటు

నా సందేశం రాష్టం అభివౄద్ది పదంలో నడపండి



Wednesday, September 9, 2009

వై.యస్ మరణానికి వివరాల వెబ్ సైట్

ఆంద్ర రాష్ట రాజకీయాన్ని మలుపు తిప్పిన వై.యస్ మరణ వార్తకి సంభందించిన హెలికాప్టర్‌ ప్రమాదానికి గురించిన దర్యాప్తు వివరాలను తాము వెబ్‌సైట్లో పొందుపరుస్తామని డీజీసీఏ అధికారి త్యాగి తెలిపారు. ప్రమాదంపై ప్రజలకున్న సందేహాలను నివారించేందుకు తాము వెబ్‌సైట్లో ఉంచుతున్నారు ప్రమాదానికి సంబంధించి ముఖ్యమైన పరికరాలు పరిశీలించాకే నివేదిక అందజేస్తామని ఈ బృందం ప్రకటించింది. నేటినుంచే విచారణ ప్రారంభించామని, ఇప్పటికే తమవద్ద కొంత సమాచారం ఉందని వారు పేర్కొన్నారు.అంత వరకు మీడియా ఎటువంటి పుకార్లు పుట్టించవద్దని హిందీలో మాట్లడరని ఎవరికి వారే ఉహగానలు రేపద్దని విజ్ణప్తి చేశారు. సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తే మరింత సమాచారం లభ్యం కావచ్చని తాము భావిస్తున్నట్లు చెప్పారు. సాధారణంగా ఇలాంటి కేసుల విచారణ మూడేళ్లపాటు కొనసాగుతుందని, ముఖ్యమైన కేసు కావడంతో వీలైనంత త్వరగా విచారణ పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. కేసు పురోగతిని తాము వెబ్‌సైట్లో ఉంచేందుకు కసరత్తు చేస్తామని ఆయన వివరించారు. వైఎస్‌ ప్రజాదరణగల నాయకుడైనందున ఆయన మృతికి సంబంధించిన అన్ని వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైన ఉందని అతి త్వరగ ఈ కేసు విచారణ పూర్తి చేస్తామని గట్టిగా చెప్పారు అందుకొసమై అందరూ సహకరించాలని తెలిపాడు.



Tuesday, September 8, 2009

ఇది నా విజ్ణప్తి.


ఈ కార్యక్రమం ఎప్పుడైన చూశార టి.వి.1లో టి.వి.9 లో వస్తుంది మళ్ళి వస్తుంది అని అందులో చేసే యాంకర్ కూడా చెప్పాడు మరి అందులో మనకి వెల్తిగా కనిపించేది మన ప్రియతమ నాయకుని క్యారెక్టర్ అయ్యా ,అమ్మ అంటు బట్టి పట్టి చెప్పే డైలాగులు ఇక ఉండబోవు రాష్టానికి అతని సేవేకాక టి.వి.లలో అతని వినోదం కూడా ఆశ్వదించే అవకాశం పోయింది.మళ్ళి మళ్ళి అతని జ్ణాపకాలు వేదిస్తున్నాయ్ వై యస్ అభిమానులు స0యమనం పాటించండి తన ఆత్మశాంతికి పాటుపడండి ఇది నా విజ్ణప్తి.